Sangareddy: ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా.. 36 మంది ప్రయాణికులు
సంగారెడ్డి జిల్లాలో ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. కర్ణాటక నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
సంగారెడ్డి, డిసెంబర్ 23: జిల్లాలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సును పెను ప్రమాదం తప్పింది. ఈరోజు (మంగళవారం) ఉదయం కోహిర్ మండలం చింతల్ ఘాట్ సమీపంలో ఎన్హెచ్ 65పై ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ముందు వెళ్తున్న బస్సును తప్పించబోయే క్రమంలో ట్రావెల్స్ బస్సు బోల్తా పడినట్లు తెలుస్తోంది. బస్సు కర్ణాటక నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. బస్సు బోల్తా పడిన వెంటనే పెద్ద శబ్ధం రావడంతో స్థానికులు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు.
సంగారెడ్డి, డిసెంబర్ 23: జిల్లాలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సును పెను ప్రమాదం తప్పింది. ఈరోజు (మంగళవారం) ఉదయం కోహిర్ మండలం చింతల్ ఘాట్ సమీపంలో ఎన్హెచ్ 65పై ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ముందు వెళ్తున్న బస్సును తప్పించబోయే క్రమంలో ట్రావెల్స్ బస్సు బోల్తా పడినట్లు తెలుస్తోంది. బస్సు కర్ణాటక నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. బస్సు బోల్తా పడిన వెంటనే పెద్ద శబ్ధం రావడంతో స్థానికులు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు.
Login
Comments (0)