న్యూఢిల్లీ: తమ దేశంలో ఉన్న భారత్కు చెందిన పురాతన కాంస్య విగ్రహాలను తిరిగి ఇవ్వడానికి అమెరికా అంగీకరించింది. వాషింగ్టన్ డీసీలోని స్మిత్సోనియన్ మ్యుజియం ఆఫ్ ఆసియన్ ఆర్ట్స్లో కీ.శ 990 నాటి శివనటరాజ విగ్రహాం,12వ శతాబ్ధపు నాటి సోమస్కంద, 16వ శతాబ్ధానికి చెందిన సుందరార్ అనే సాధువుకు చెంది విగ్రహాలు ఉన్నాయి. ఇవి తమిళనాడుకు చెందినవి. ఈ విగ్రహాలు దొంగతనంగా ఆ మ్యూజియానికి చేరాయని భారత్, తిరిగి ఇవ్వాలని వాదించింది. అమెరికా ఇందుకు అంగీకరించింది.
Don’t receive OTP? Resend